Exclusive

Publication

Byline

Location

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ : టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ప్రారంభం - సంప్రదించాల్సిన నెంబర్, టైమింగ్స్ ఇవే

Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అను... Read More


'రీజినల్ రింగ్ రైల్' ప్రాజెక్టును త్వరగా చేపట్టండి - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స... Read More


ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ - కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు మృతి

భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు (సీసీఎం) ... Read More


12 జిల్లాల కలెక్టర్లు బదిలీ - ఏపీ సర్కార్ ఉత్తర్వులు, పూర్తి వివరాలు

Andhrapradesh, సెప్టెంబర్ 11 -- రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీల విషయంపై ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్క... Read More


హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, ఈ 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. ఇన్నర్ సిటీ కాకుండా. నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్... Read More


హైదరబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, ఈ 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. ఇన్నర్ సిటీ కాకుండా. నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్... Read More


ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు - ఈనెల 20న సీట్ల కేటాయింపు

Andhrapradesh, సెప్టెంబర్ 11 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ... Read More


గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలి. అవకతవకలపై న్యాయ విచారణ చేపట్టాలి - కేటీఆర్

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- గ్రూప్-1 అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందన్న ఆయన.. అంగట్ల... Read More


ఇంకా పెండింగ్ లోనే బీసీ బిల్లు..! ఎలాంటి నిర్ణయం తీసుకొని గవర్నర్

భారతదేశం, సెప్టెంబర్ 11 -- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేశారంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే వీటిపై అధికార వర్గాలు స్పందించాయి. పెండింగ్ లోనే బీసీ రిజర్వేషన్ల బిల్... Read More


వాహనమిత్ర స్కీమ్ : ఒక్కొక్కరికి రూ.15 వేలు - అర్హులను ఎలా ఎంపిక చేస్తారు..? ముఖ్యమైన 10 విషయాలు

Andhrapradesh,amaravati, సెప్టెంబర్ 11 -- రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమల్లోకి రావటంతో. ఆటోో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే వీరి కష్టాలు, ఇబ్బందులను దృష్... Read More